గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. న్యాయవాది మృతి

4చూసినవారు
గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. న్యాయవాది మృతి
గన్నవరం జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది దోనేపూడి సాంబశివరావు మృతిచెందారు. గన్నవరం నుంచి విజయవాడ వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సాంబశివరావు అక్కడికక్కడే మరణించగా, ఆయన కుమారుడు గాయపడ్డారు.