మొబైల్ దుర్వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

0చూసినవారు
మొబైల్ దుర్వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు
గుడివాడ ఏలూరు రోడ్డులోని ఫాదర్ బియాంకి పాఠశాల విద్యార్థులు మొబైల్ ఫోన్ దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల యంగ్ స్టూడెంట్ మూమెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు నినాదాలు చేస్తూ, మొబైల్‌ను సక్రమంగా వాడాలని, దానిపై ఆధారపడకుండా జాగ్రత్తపడాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. ర్యాలీకి విద్యార్థులు ఉత్సాహంగా స్పందించారు.
Job Suitcase

Jobs near you