జగ్గయ్యపేట: రాజేంద్రప్రసాద్ను కలిసిన ఎమ్మెల్యే తాతయ్య

2చూసినవారు
జగ్గయ్యపేట: రాజేంద్రప్రసాద్ను కలిసిన ఎమ్మెల్యే తాతయ్య
పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ను మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజేంద్రప్రసాద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా ఆయన కళా ప్రస్థానంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్