జగ్గయ్యపేట - Jaggaihpeta

వీడియోలు


రాజన్న సిరిసిల్ల జిల్లా
పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి
Jan 20, 2026, 10:01 IST/వేములవాడ
వేములవాడ

పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి

Jan 20, 2026, 10:01 IST
పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఆయన 106 మంది లబ్ధిదారులకు 1 కోటి విలువైన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, 71 మందికి 23.86 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కోనరావుపేట మండలంలో త్వరలోనే 35 ఎకరాల్లో ప్రభుత్వ అభివృద్ధికి శ్రీకారం చుడతామని, ప్రభుత్వ భూముల సర్వేపై అధికారులు దృష్టి సారించాలని ఆయన సూచించారు.