మచిలీపట్నం: జగన్ పోలీసులు లేకుండా బయటకు రాగలరా?

1చూసినవారు
రాష్ట్ర ఎక్సైజ్ గనులు భూగర్భవన్లో శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మచిలీపట్నంలో గురువారం జరిగిన అన్న క్యాంటీన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి, జగన్ పోలీసుల రక్షణ లేకుండా బయటకు రాలేరని సూటిగా ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఇంటికి వెళ్లిన జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :