రేట్లు పెంచేందుకే ఇంధనంపై కృత్రిమ కొరత సృష్టించారు.. సిపిఎం

2050చూసినవారు
రేట్లు పెంచేందుకే ఇంధనంపై కృత్రిమ కొరత సృష్టించారని సీపీఎం నాయకులు ఆరోపించారు. వాహనదారులను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రభుత్వం ఈ దారుణానికి పాల్పడిందని సోమవారం విమర్శించారు. సుమారు 3వేల కోట్లకు పైగా ఇంధన నిల్వలు ఉన్నప్పటికీ, షరతులతో పెట్రోల్, డీజిల్ ఎందుకు ఇవ్వాలని వారు ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇంధనంపై ధరలు పెంచేందుకు ఈ కొరత సృష్టించారని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్