రేట్లు పెంచేందుకే ఇంధనంపై కృత్రిమ కొరత సృష్టించారని సీపీఎం నాయకులు ఆరోపించారు. వ
ాహనదారులను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రభుత్వం ఈ దారుణానికి పాల్పడిందని సోమవారం విమర్శించారు. సుమారు 3వేల కోట్లకు పైగా ఇంధన నిల్వలు ఉన్నప్పటికీ, షర
తులతో పెట్రోల్, డీజిల్ ఎందుకు ఇవ్
వాలని వారు ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలలో
ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇంధనంపై ధరలు పెంచేందుకు ఈ కొరత సృష్టించారని వారు ఆరోపించారు.