మైలవరం: మహిళా శక్తి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

3చూసినవారు
మైలవరం: మహిళా శక్తి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్
స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, 'వన్ ఫ్యామిలీ-వన్ ఆంత్రప్రెన్యూర్' లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లిలో పర్యటించి, ఇబ్రహీంపట్నంలో సమగ్రాభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్