గూడూరు: ఇంట్లోకి చొరబడి కత్తులు, కర్రలతో మహిళపై దాడి

0చూసినవారు
గూడూరు మండలం పోసినవారిపాలెంలో సాయి, శివ, కొండా, నాగమల్లి బృందం కత్తులు, కర్రలతో మహిళ ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడింది. దుర్భాషలాడుతూ తీవ్రంగా గాయపరిచినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గూడూరులో ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :