ఉయ్యురు: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి

4చూసినవారు
కృష్ణా జిల్లా ఉయ్యూరులో బుధవారం రాత్రి ఝాన్సీ రాణి (37) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వార్తతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్