ఆదోని: వేరుశనగ గ్రేడింగ్‌ విధానం రద్దుకు వ్యాపారులు సుముఖం

1646చూసినవారు
ఆదోని: వేరుశనగ గ్రేడింగ్‌ విధానం రద్దుకు వ్యాపారులు సుముఖం
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేయడానికి వ్యాపారులు అంగీకరించారు. గురువారం సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ సూచన మేరకు, వారం రోజులపాటు గ్రేడింగ్‌ లేకుండానే వేరుశనగ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో ఏదైనా నష్టం జరిగితే తర్వాత చూసుకుంటామని వ్యాపారులకు సూచించారు. రైతులు తమ వేరుశనగను ఇంటివద్దే శుభ్రంగా ఆరబెట్టాలని, తేమశాతం ఎక్కువగా ఉంటే టెండర్‌ విధానానికి మారాలని సూచించారు.

సంబంధిత పోస్ట్