పాణ్యం: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

2181చూసినవారు
పాణ్యం: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
ఆలమూరు గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి (48) కుటుంబ సమస్యలతో మానసిక వేదనకు గురై పాణ్యం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్