శ్రీశైలంలో అవకతవకలపై ఉక్కుపాదం.. రికవరీకి ఆదేశాలు

1511చూసినవారు
శ్రీశైలంలో అవకతవకలపై ఉక్కుపాదం.. రికవరీకి ఆదేశాలు
శ్రీశైల దేవస్థానంలో 2021–24 మధ్య జరిగిన పనుల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ విచారణ తర్వాత, పలువురు కాంట్రాక్టర్ల నుంచి మొత్తం రూ. 8.54 లక్షలు రికవరీ చేయాలని దేవదాయ శాఖ ఆదేశించింది. టెండర్ నిబంధనల ఉల్లంఘనలపై అప్పటి ఈవోలు, ఈఈ, డీఈ, ఏఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ఈ అవకతవకలపై చర్యలు ప్రారంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్