విశాఖ సీఐటీయూ మహాసభలకు డోన్ నుంచి తరలిన నేతలు

17చూసినవారు
విశాఖ సీఐటీయూ మహాసభలకు డోన్ నుంచి తరలిన నేతలు
సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభల సందర్భంగా, జనవరి 4న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభకు డోన్ నుంచి సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఈ మహాసభల ముఖ్య లక్ష్యం కార్మిక సమస్యలపై చర్చించి, భవిష్యత్ ఉద్యమాలకు దిశానిర్దేశం చేయడమేనని జిల్లా సహాయ కార్యదర్శి టి. శివరాం తెలిపారు.

ట్యాగ్స్ :