సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

13చూసినవారు
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సీఎం చంద్రబాబు ఈ నెల 6న ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో పర్యటించనున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేపథ్యంలో హెలిప్యాడ్, ప్రజావేదిక, రైతు పంట పొలాల సందర్శన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్