కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం జరిగిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో, రైతులు,
విద్యార్థులు, స్వయం ఉపాధి రంగాలు, ఎంఎస్ఎంఈ యూనిట్లకు రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చొరవ చూపాలని సూచించారు. సిబిల్ స్కోర్ను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, అర్హులైన వారికి రుణాలు నిరాకరించకుండా సానుకూలంగా వ్యవహరించాలని తెలిపారు.