కర్నూలు బస్సు ప్రమాదం: నేడు కేంద్ర బృందం పరిశీలన

2చూసినవారు
కర్నూలు బస్సు ప్రమాదం: నేడు కేంద్ర బృందం పరిశీలన
కర్నూలులో ఇటీవల దగ్ధమైన వేమూరి కావేరీ బస్సును కేంద్ర రవాణా అధికారుల బృందం నేడు పరిశీలించనుంది. ఈ ప్రమాద ఘటనపై బృందం దర్యాప్తు చేయనుంది. 19 మంది మృతికి బస్సు కిటికీలకు అమర్చిన ఇనుప కడ్డీలే కారణమని పోలీసులు గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారణ చర్యలపై నివేదిక ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్