కర్నూలు బస్సు ప్రమాదం.. 27 మందిపై పోలీసులు కేసు నమోదు

8చూసినవారు
కర్నూలు బస్సు ప్రమాదం.. 27 మందిపై పోలీసులు కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి బస్సు దగ్ధమైంది. ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదుతో కర్నూలు తాలుకా అర్బన్ పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరిలో ఆరే శ్యామల, సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణ, వైసీపీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్