కోసిగి: రైలులో గుండెపోటుతో బాలుడి మృతి

1చూసినవారు
కోసిగి: రైలులో గుండెపోటుతో బాలుడి మృతి
బుధవారం కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో ప్రయాణిస్తున్న ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. తుముకూరుకు చెందిన శివప్ప, యల్లమ్మ దంపతుల రెండో కుమారుడు రమేష్ (14) బెంగళూరు నుంచి తిరిగి వెళ్తుండగా నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. కోసిగి రైల్వే స్టేషన్ చేరుకునే సమయానికి ఛాతి నొప్పి అంటూ అపస్మారక స్థితిలో పడిపోయిన రమేష్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేలోపే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్