నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో శనివారం, నవంబర్ నెల జిల్లా వాటర్ బులెటిన్ను రోడ్లు, భవనాలు, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నీటి వనరుల వినియోగం, భూగర్భజల స్థాయిలపై సమీక్ష నిర్వహించారు.