పాకిస్తాన్తో మ్యాచ్.. భారత్ బ్యాటింగ్
By Gaddala VenkateswaraRao 6266చూసినవారుఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ ఆడనున్నారు.