బంగారం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంపై మోదీ హర్షం

5575చూసినవారు
బంగారం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంపై మోదీ హర్షం
దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు ఆర్థిక భద్రత, పెట్టుబడులపై అవగాహన పెంచుకుని, బంగారంపై విపరీతంగా ఖర్చు చేయడం కంటే దేశాభివృద్ధికి దోహదపడే ఇతర పొదుపు మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడలను కెరీర్ అవకాశంగా ఎంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. నగరాల్లో కాలుష్యం తగ్గించడానికి ప్రజా రవాణా, సైకిళ్లు, నడక వంటి పర్యావరణహిత మార్గాలను అలవాటు చేసుకోవాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్