ముంబయి లక్ష్యం 168 పరుగులు

5639చూసినవారు
ముంబయి లక్ష్యం 168 పరుగులు
వడోదరలో జరిగిన కీలక మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌కు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆష్లే గార్డెనర్ 46, జార్జియా వార్హెమ్ 44*, అనుష్క శర్మ 33, సోఫీ డివైన్ 25 పరుగులు చేశారు. ముంబయి తరఫున అమెలియా కెర్ 2, షబ్నిమ్ ఇస్మాయిల్, నాట్ సివర్ బ్రంట్ చెరో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్