నంద్యాలలో CRPF కానిస్టేబుల్ సూసైడ్

464చూసినవారు
నంద్యాలలో CRPF కానిస్టేబుల్ సూసైడ్
నంద్యాల రైతునగర్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ భాస్కరన్ (రాజమండ్రి సెకండ్ బెటాలియన్) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పని నిమిత్తం బనగానపల్లెకు వచ్చి, పని పూర్తికాకపోవడంతో నంద్యాలలో ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్