పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య: కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన

3చూసినవారు
పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య: కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన
ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకున్న సురేంద్ర ఘటన విషాదం నింపింది. భార్య మరణంతో కష్టాల్లో కూరుకుపోయిన కుటుంబానికి పిల్లల ఆలనాపాలనా చూసుకునేవారు లేకపోవడం, కూలికి వెళ్తేగాని పూట గడవని పరిస్థితి, పిల్లలను చూసుకోవడం భారంగా భావించడమే ఈ అఘాయిత్యానికి కారణమని తెలుస్తోంది. తుడుమలదిన్నెలో జరిగిన అంత్యక్రియలకు సురేంద్ర బంధువులు, భార్య తల్లిదండ్రులు హాజరుకాకపోవడం మరింత విచారకరం.

సంబంధిత పోస్ట్