మైపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్థులు మృతి

10చూసినవారు
మైపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్థులు మృతి
నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌లో ఆదివారం స్నానానికి దిగిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు నెల్లూరు నారాయణ పేటకు చెందిన హుమయూన్, తాజిన్, ఆదిల్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్