స్నానానికి దిగి ముగ్గురు యువకుల మృతి

5చూసినవారు
స్నానానికి దిగి ముగ్గురు యువకుల మృతి
నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌లో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీచ్‌ స్నానానికి దిగిన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రాణాలు కొల్లయిపోయాయి. మృతదేహాలను నారాయణరెడ్డి పేటకు చెందినవారని పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్