ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో సిద్దేశ్వర స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం ఈనెల 14వ తేదీన ఆలయ ప్రాంగణంలో జరుగుతుందని ఆలయాల కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టీ సభ్యులు నూతన ఆలయ చైర్మన్ను ఎన్నుకుంటారు.