పొదలకూరు పెద్దమసిద్ మౌజన్ కన్నుమూత

0చూసినవారు
పొదలకూరు పెద్దమసిద్ మౌజన్ కన్నుమూత
పొదలకూరు పెద్ద మస్జీద్‌లో 20 ఏళ్లుగా అల్లాహ్ సేవలో తరించిన బాషా సాహెబ్ (80) బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మౌలానా ముస్తక్ మదని వెల్లడించారు. పొదలకూరులో అందరికీ పరిచయమైన ఆయన నవ్వుతూ పలకరించే వ్యక్తిగా పేరుపొందారు. ఆయన మృతికి ముస్లిం సోదరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాషా సాహెబ్ అంతిమ యాత్ర శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ తర్వాత జరగనుంది.

సంబంధిత పోస్ట్