నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు వెంకయ్య నాయుడు పర్యటన

0చూసినవారు
నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు వెంకయ్య నాయుడు పర్యటన
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జూన్ 4 నుంచి 6 వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జూన్ 4న గూడూరుకు చేరుకుని స్వర్ణ భారత్ ట్రస్ట్ ను సందర్శించి, బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలకు హాజరవుతారు. జూన్ 6న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.

సంబంధిత పోస్ట్