శుక్రవారం ఉదయగిరి పట్టణ శివారులో కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన పి. శివకుమార్ అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. భార్యకు ఫోన్ చేసి చెప్పడంతో, కుటుంబ సభ్యులు అతన్ని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.