ఉదయగిరి: గండిపాలెం జలాశయంలో ఒకరు గల్లంతు

6చూసినవారు
ఉదయగిరి: గండిపాలెం జలాశయంలో ఒకరు గల్లంతు
మంగళవారం ఉదయగిరి మండలం, గండిపాలెం జలాశయం లోతట్టు ప్రాంతంలో సౌరబ్ (24) అనే యువకుడు గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్ నుండి పెయింటింగ్ పనుల నిమిత్తం వచ్చిన ముగ్గురు వ్యక్తులలో ఒకరైన సౌరబ్, జలాశయం చూసేందుకు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. తోటివారు కేకలు వేయడంతో మత్స్యకారులు కాపాడేందుకు ప్రయత్నించినా, అతను లోతులోకి వెళ్లి గల్లంతయ్యారు.

ట్యాగ్స్ :