పల్నాడు: జంగా V/S భాను ప్రకాశ్.. టీటీడీలో ఏం జరుగుతోంది..?

620చూసినవారు
పల్నాడు: జంగా V/S భాను ప్రకాశ్.. టీటీడీలో ఏం జరుగుతోంది..?
టీటీడీ స్థలం కేటాయింపు విషయంలో జంగా కృష్ణమూర్తి V/S భాను ప్రకాశ్ రెడ్డి ఎపిసోడ్ సంచలనం సృష్టిస్తుంది. టీటీడీ నిబంధనల ప్రకారమే తనకు స్థలం కేటాయిస్తూ బోర్డు అనుమతించిందని జంగా అంటున్నారు. ప్రైవేటు వ్యక్తులకు స్థలం కేటాయించడం టీటీడీ నిబంధనలకు విరుద్ధమని, అందుకే తాను తీర్మానాన్ని సమావేశంలో వ్యతిరేకించానని భాను ప్రకాశ్ అంటున్నారు. వివాదం వెనుక ఏమి జరిగింది, ఎవరున్నారు అనే విషయంపై చర్చ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్