మంగళగిరి కమిషనర్ కార్యాలయంలో గురువారం ఏపీఎంసీఏ బృందం కమిషనర్ వీర పాండ్యన్ ను కలిసి, ట్రాన్స్ఫర్స్, పెండింగ్ బకాయిలు, 8PM FRS వంటి ప్రధాన సమస్యలపై చర్చించింది. కమిషనర్ వీర పాండ్యన్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ సందీప్ కుమార్, సంధ్యా, లింగరాజు యాదవ్, నీలిమ పాల్గొన్నారు.