ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాలలో శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ అంతరాయం గురించి వినియోగదారులందరూ గమనించి, సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.