ఈపూరు: విద్యుత్ షాక్తో పాడిగేదె మృతి

402చూసినవారు
ఈపూరు: విద్యుత్ షాక్తో పాడిగేదె మృతి
గురువారం ఈపూరు మండలం గుండేపల్లి గ్రామంలో మొండితోక ఏలిసా అనే రైతు తన గేదెలను వాగు సమీపంలో మేతకు తీసుకెళ్లారు. అక్కడ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ సపోర్ట్ వైరుకు విద్యుత్ ప్రవహించడంతో, మేత మేస్తున్న ఒక గేదె ప్రమాదవశాత్తు ఆ వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు రూ. 1 లక్ష విలువైన గేదెను కోల్పోయిన రైతు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కన్నీటిపర్యంతమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్