జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, గజపతినగరంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు గుప్తా మాస్టారు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను ప్రజలకు వివరించడంతో పాటు, చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు.