విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామానికి చెందిన పొట్టా శేఖర్, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్సీ కొణిదెల
నాగబాబు ఆధ్వర్యంలో అరుకు పార్లమెంటరీ
జనసేన పార్టీ నిర్మాణ సారథులుగా ఆదివారం నియమితులయ్యారు. ఈ బాధ్యతను స్వీకరించిన శేఖర్, తన కర్తవ్యాన్ని కష్టపడి నిర్వర్తిస్తానని తెలిపారు.