అచ్చెన్నాయుడును కలిసిన ఎమ్మెల్యే జగదీశ్వరి, నియోజకవర్గ సమస్యలపై చర్చ

241చూసినవారు
అచ్చెన్నాయుడును కలిసిన ఎమ్మెల్యే జగదీశ్వరి, నియోజకవర్గ సమస్యలపై చర్చ
తిరుపతిలో జరిగిన రెండేళ్ల నమ్మకం కార్యక్రమంలో పాల్గొన్న కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు తేజోవతి, మంత్రి అచ్చెన్నాయుడును కలిసి కురుపాం నియోజకవర్గ సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఏఎంసీ డైరెక్టర్ శ్రీను, జియమ్మవలస ఎంపీపీ బొంగు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్