జక్కపేట సమీపంలో ఏనుగుల గుంపు సంచారం

185చూసినవారు
జక్కపేట సమీపంలో ఏనుగుల గుంపు సంచారం
మన్యం జిల్లా సీతానగరం మండలం జక్కపేట గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ఏనుగుల జోలికి వెళ్లవద్దని, పొలాల వైపు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు. వాటి కదలికలపై సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you