పార్వతీపురం జిల్లాలో ఈ ఆదివారం చికెన్, మటన్ ధరలు కాస్త పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం, కేజీ స్కిన్తో కూడిన చికెన్ రూ.248, స్కిన్లెస్ చికెన్ రూ.280, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000 వరకు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.