జలపాతంలో జారి విద్యార్థి దుర్మరణం

685చూసినవారు
జలపాతంలో జారి విద్యార్థి దుర్మరణం
ఆలూరుదారగెడ్డ సమీపంలోని జలపాతంలో శనివారం నడి మిర్తివలస గ్రామానికి చెందిన కొండపల్లి హేమంత్ (18) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించిన హేమంత్, జారిపడి తల వెనుకభాగంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో మిర్తివలస గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తిచేసి, ప్రస్తుతం సాలూరులో ఐటీఐ చదువుతున్న హేమంత్, తల్లిదండ్రులకు మూడవ సంతానం.
Job Suitcase

Jobs near you