నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ మోడల్ స్కూల్లో 6 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 7వ తరగతి విద్యార్థిని విష్ణు వికాస్నీ విజేతగా నిలిచింది. శనివారం వార్షికోత్సవం సందర్భంగా ఆమెకు ప్రశంసా పత్రం, మహాత్మా గాంధీ కథల పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) చైర్మన్, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.