హనుమంతునిపాడు (M) హాజీపురంలో గ్రామ పంచాయతీ నిధులతో ఉత్తరం ఆనకట్ట కాలువలో పూడికతీత, జంగిల్ తొలగింపు పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ
టీడీపీ నాయకులు, నీటికోసం వైస్ ఛైర్మన్ గాయం సుబ్బారెడ్డి, వన సంరక్షణ ఛైర్మన్ బెంజమిన్, కండ్లకుంట వెంకటేశ్వర్లు, పంగా పోలురాజు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సాగునీరు సక్రమంగా అందించేందుకు ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.