పాకాల సముద్ర తీరంలో సుందర దృశ్యం

1481చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో సుందర దృశ్యం కనిపించింది. ఆదివారం ఉదయం సముద్ర తీరానికి వెళ్లిన ఓ పర్యటకుడు తన మొబైల్ ఫోన్లో సుందర దృశ్యాన్ని చిత్రీకరించాడు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో సూర్యోదయం అవుతున్న సమయంలో ఈ వీడియో చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. సముద్రం అలలు కూడా ప్రశాంతంగా వస్తుండడంతో పర్యటకులు సముద్ర గాలిని ఆస్వాదించారు.

సంబంధిత పోస్ట్