కర్రతో దాడి చేసిన వ్యక్తికి జరిమానా నిలబడే శిక్ష

6చూసినవారు
కర్రతో దాడి చేసిన వ్యక్తికి జరిమానా నిలబడే శిక్ష
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో 2018లో భీమవరపు చిరంజీవిపై కణాల వెంకటయ్య కర్రతో దాడి చేశాడు. ఈ కేసులో గిద్దలూరు కోర్టు నిందితుడు వెంకటయ్య నేరం చేశాడని నిర్ధారించింది. న్యాయమూర్తి భరత్ చంద్ర, వెంకటయ్యకు రోజంతా కోర్టులో నిలబడాలని, రూ. 5000 జరిమానా విధించారు. వెంకటయ్య వయసు, అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని శిక్షను కొంత తగ్గించినట్లు న్యాయమూర్తి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్