పిడుగుపాటుకు కూలీ రైతు మృతి

1చూసినవారు
పిడుగుపాటుకు కూలీ రైతు మృతి
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం గంటాపురం గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు మహిళ రైతు కూలీ శోభారాణి మృతి చెందింది. పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్