వాహన తనిఖీలు చేపట్టిన కంభం ఎస్ఐ నరసింహారావు

4చూసినవారు
వాహన తనిఖీలు చేపట్టిన కంభం ఎస్ఐ నరసింహారావు
ప్రకాశం జిల్లా కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం ఎస్ఐ నరసింహారావు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన ధ్రువపత్రాలు, డ్రైవర్ లైసెన్స్ వంటివి పరిశీలించి, నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you