రేపు కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

5చూసినవారు
రేపు కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతులు, నూతన విద్యుత్ లైన్ల నిర్మాణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓబులాపురం, మలికపల్లి గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :