మార్కాపురం జిల్లా కొమరోలు సర్వేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి చదివిన పోలిరెడ్డి ప్రవళిక, 2025/26 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి పరీక్షల్లో 585 మార్కులు సాధించి మండలంలోనే అత్యుత్తమ ర్యాంక్ ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.