నేడు ఒంగోలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

81చూసినవారు
నేడు ఒంగోలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఒంగోలు నగరంలోని వివిధ ప్రాంతాలలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ డీఈఈ పాండురంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్లలో మరమ్మత్తుల కారణంగా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామని, నగరంలోని కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో, ఊర చెరువు, సమైక్యత నగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్